శీతాకాల విడిదికి నెలాఖరులో హైదరాబాద్‌కు రాష్ట్రపతి

శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ డిసెంబరు చివరి వారంలో హైదరాబాద్‌ రానున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు రావడంతో బొల్లారంలోని రాష్ట్రపతి నిలయాన్ని అధికారుల బృందం మంగళవారం సందర్శించింది.

Published : 01 Dec 2021 04:30 IST

బొల్లారం, కీసర, న్యూస్‌టుడే: శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ డిసెంబరు చివరి వారంలో హైదరాబాద్‌ రానున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు రావడంతో బొల్లారంలోని రాష్ట్రపతి నిలయాన్ని అధికారుల బృందం మంగళవారం సందర్శించింది. ఏర్పాట్లపై కంటోన్మెంట్‌, జీహెచ్‌ఎంసీ అధికారులు చర్చించారు. మేడ్చల్‌ కలెక్టర్‌ హరీష్‌ మంగళవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని