కొత్తగా 196 కొవిడ్‌ కేసులు

రాష్ట్రంలో కొత్తగా 196 కొవిడ్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం బాధితుల సంఖ్య 6,75,994కు పెరిగింది. మహమ్మారి కోరల్లో చిక్కి మరో రెండు మరణాలు సంభవించగా ఇప్పటి వరకూ 3,992 మంది

Published : 01 Dec 2021 04:31 IST

రాష్ట్రంలో కొత్తగా 196 కొవిడ్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం బాధితుల సంఖ్య 6,75,994కు పెరిగింది. మహమ్మారి కోరల్లో చిక్కి మరో రెండు మరణాలు సంభవించగా ఇప్పటి వరకూ 3,992 మంది మృతిచెందారు. తాజాగా 184 మంది కోలుకోగా మొత్తంగా 6,68,411 మంది ఆరోగ్యవంతులయ్యారు.తాజా ఫలితాల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 78 కేసులు నమోదయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని