ముక్కలైన సేతువు.. ప్రమాద హేతువు
ఈ చిత్రం చూడండి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి - వడ్డరి రంగాపురం మధ్య పెదవాగుపై ఉన్న లోలెవల్ వంతెన ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు ముక్కలు ముక్కలుగా
ఈ చిత్రం చూడండి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి - వడ్డరి రంగాపురం మధ్య పెదవాగుపై ఉన్న లోలెవల్ వంతెన ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు ముక్కలు ముక్కలుగా విరిగింది. బండరాళ్లను తలపిస్తోంది. దీంతో ఈ వంతెనపై రాకపోకలు సాగించే 12 గ్రామాల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. పెద వాగుకు ఆవల వైపున్న వడ్డిర రంగాపురం, కోయ రంగాపురం నుంచి 37 మంది విద్యార్థులు రోజూ గుమ్మడవల్లి హైస్కూల్కు వస్తారు. వీరు నిత్యం పాఠశాలకు వెళ్లి రావడానికి ఇలా అష్టకష్టాలు పడుతున్నారు.
- న్యూస్టుడే, అశ్వారావుపేట గ్రామీణం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా