
Published : 02 Dec 2021 05:16 IST
విద్యుత్ రాయితీకి రూ.873 కోట్లు
ఈనాడు, హైదరాబాద్: విద్యుత్ రాయితీ ఈ నెల కోటా కింద ఇంధన శాఖ రూ.873.42 కోట్లు విడుదల చేస్తూ బుధవారం ఉత్తర్వులు వెలువరించింది. వివిధ వర్గాలకు ఉచితంగా, తక్కువ ఛార్జీలకు విద్యుత్ ఇస్తున్నందున రాయితీగా ఈ నిధులను విడుదల చేస్తున్నట్లు ఇంధన శాఖ తెలిపింది.
Tags :
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.