అసోం రాష్ట్ర బీజేవైఎం ఇన్ఛార్జిగా పీఎం సాయి ప్రసాద్
భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) జాతీయ కోశాధికారి, రాష్ట్రానికి చెందిన పీఎం సాయి ప్రసాద్కు అసోం రాష్ట్ర బీజేవైఎం ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు బీజేవైఎం
ఈనాడు, హైదరాబాద్: భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) జాతీయ కోశాధికారి, రాష్ట్రానికి చెందిన పీఎం సాయి ప్రసాద్కు అసోం రాష్ట్ర బీజేవైఎం ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య ఆదేశాలు జారీచేశారు. ఈ సందర్భంగా ప్రసాద్ జాతీయ అధ్యక్షుడికి ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు