అర్చకులకు పీఆర్‌సీ అమలు

తెలంగాణలోని దేవాదాయ శాఖ కమిషనరేట్‌ పరిధిలోని 2641 మంది అర్చకులు, ఇతర ఉద్యోగులు, సిబ్బందికి 2020 వేతన సవరణ (పీఆర్‌సీ) అమలుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం

Published : 04 Dec 2021 05:09 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలోని దేవాదాయ శాఖ కమిషనరేట్‌ పరిధిలోని 2641 మంది అర్చకులు, ఇతర ఉద్యోగులు, సిబ్బందికి 2020 వేతన సవరణ (పీఆర్‌సీ) అమలుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి అనుగుణంగా కొత్త వేతనాలు ఇవ్వాలని ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని