అంచనాకు మించే ‘సంగమేశ్వర’ టెండర్ దక్కించుకున్న మేఘా సంస్థ
సంగారెడ్డి జిల్లాలో నిర్మించనున్న సంగమేశ్వర ఎత్తిపోతల పథకం పనులను అంచనా ధర కన్నా 4.65 శాతం ఎక్కువకు మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ దక్కించుకుంది.
ఈనాడు, హైదరాబాద్: సంగారెడ్డి జిల్లాలో నిర్మించనున్న సంగమేశ్వర ఎత్తిపోతల పథకం పనులను అంచనా ధర కన్నా 4.65 శాతం ఎక్కువకు మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ దక్కించుకుంది. రూ.2,249 కోట్ల అంచనాతో చేపడుతున్న పనుల టెండర్ను శుక్రవారం నీటి పారుదలశాఖ ఇంజినీర్లు తెరిచారు. ఈ పనులు చేపట్టడానికి రూ.2,353 కోట్లకు కోట్ చేసిన మేఘా ఎల్-1గా నిలవగా, అంచనా ధర కన్నా 4.90 శాతం ఎక్కువగా రూ.2,359 కోట్లకు కోట్ చేసిన నవయుగ సంస్థ ఎల్-2గా నిలిచింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
-
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా