విద్యార్థులకు ల్యాప్‌టాప్‌, ట్యాబ్‌ల పంపిణీ

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై శుక్రవారం పేద విద్యార్థులకు 20 ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లను రాజ్‌భవన్‌లో పంపిణీ చేశారు. వీరిలో దివ్యాంగులు, గిరిజన విద్యార్థులు ఉన్నారు.

Published : 04 Dec 2021 05:26 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ గవర్నర్‌ తమిళిసై శుక్రవారం పేద విద్యార్థులకు 20 ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లను రాజ్‌భవన్‌లో పంపిణీ చేశారు. వీరిలో దివ్యాంగులు, గిరిజన విద్యార్థులు ఉన్నారు. ల్యాప్‌టాప్‌లతో విద్యార్థులు ఆన్‌లైన్‌ విద్యను ఆటంకాలు లేకుండా పొందుతారన్నారు. గవర్నర్‌ పిలుపు మేరకు రామ్‌ హెల్పింగ్‌ హ్యాండ్‌ స్వచ్ఛంద సంస్థ, దిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ యాజమాన్యం ఈ ల్యాప్‌టాప్‌, ట్యాబ్‌లను విరాళంగా ఇచ్చాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని