విద్యార్థులకు ల్యాప్టాప్, ట్యాబ్ల పంపిణీ
తెలంగాణ గవర్నర్ తమిళిసై శుక్రవారం పేద విద్యార్థులకు 20 ల్యాప్టాప్లు, ట్యాబ్లను రాజ్భవన్లో పంపిణీ చేశారు. వీరిలో దివ్యాంగులు, గిరిజన విద్యార్థులు ఉన్నారు.
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై శుక్రవారం పేద విద్యార్థులకు 20 ల్యాప్టాప్లు, ట్యాబ్లను రాజ్భవన్లో పంపిణీ చేశారు. వీరిలో దివ్యాంగులు, గిరిజన విద్యార్థులు ఉన్నారు. ల్యాప్టాప్లతో విద్యార్థులు ఆన్లైన్ విద్యను ఆటంకాలు లేకుండా పొందుతారన్నారు. గవర్నర్ పిలుపు మేరకు రామ్ హెల్పింగ్ హ్యాండ్ స్వచ్ఛంద సంస్థ, దిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం ఈ ల్యాప్టాప్, ట్యాబ్లను విరాళంగా ఇచ్చాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కోహ్లీకి అరుదైన గౌరవం.. జైపుర్ మ్యూజియంలో మైనపు విగ్రహం
-
స్టార్ హీరోను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార 2’ కోసమేనా..!
-
102 స్థానాలు.. 16 కోట్ల మంది ఓటర్లు.. తొలిదశ పోలింగ్కు సర్వం సిద్ధం
-
రుణం కోసం ‘చావు తెలివి’.. మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..!
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె