మైనార్టీ గురుకులాలకు రూ.91.61 కోట్ల మంజూరు

రాష్ట్రంలోని మైనార్టీ గురుకులాల నిర్వహణకు ప్రభుత్వం రూ.91.61 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు ఆ శాఖ కార్యదర్శి అహ్మద్‌ నదీం ఉత్తర్వులు జారీ చేశారు

Published : 05 Dec 2021 05:16 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని మైనార్టీ గురుకులాల నిర్వహణకు ప్రభుత్వం రూ.91.61 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు ఆ శాఖ కార్యదర్శి అహ్మద్‌ నదీం ఉత్తర్వులు జారీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని