9న కృష్ణా బోర్డుత్రిసభ్య కమిటీ సమావేశం

సాగు, తాగునీటి అవసరాలపై చర్చించేందుకు ఈ నెల 9న కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహిస్తోంది. ఈ మేరకు బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే సోమవారం ఏపీ జలవనరుల శాఖ, తెలంగాణ

Published : 07 Dec 2021 05:01 IST

ఈనాడు, హైదరాబాద్‌: సాగు, తాగునీటి అవసరాలపై చర్చించేందుకు ఈ నెల 9న కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహిస్తోంది. ఈ మేరకు బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే సోమవారం ఏపీ జలవనరుల శాఖ, తెలంగాణ నీటిపారుదల శాఖల ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌(ఈఎన్‌సీ)లకు లేఖలు రాశారు. ఆన్‌లైన్‌లో నిర్వహించనున్న ఈ సమావేశంలో రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులపై నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని