పంజాబ్‌ వెళ్లిన మార్క్‌ఫెడ్‌ బృందానికి కరోనా

పంటల కొనుగోలుపై అధ్యయనానికి గత నెలలో పంజాబ్‌లో పర్యటించిన  ‘తెలంగాణ రాష్ట్ర సహకార మార్కెటింగ్‌ సమాఖ్య’(మార్క్‌ఫెడ్‌) బృందానికి కరోనా సోకింది. ఛైర్మన్‌ గంగారెడ్డి, ఎండీ యాదిరెడ్డి సహా అయిదుగురికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది.

Published : 07 Dec 2021 05:01 IST

పంటల కొనుగోలుపై అధ్యయనానికి గత నెలలో పంజాబ్‌లో పర్యటించిన  ‘తెలంగాణ రాష్ట్ర సహకార మార్కెటింగ్‌ సమాఖ్య’(మార్క్‌ఫెడ్‌) బృందానికి కరోనా సోకింది. ఛైర్మన్‌ గంగారెడ్డి, ఎండీ యాదిరెడ్డి సహా అయిదుగురికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. గంగారెడ్డి ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని