ఏప్రిల్‌లో పీవీ విగ్రహావిష్కరణ

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహాన్ని అమెరికాలోని అట్లాంటాలో వచ్చే ఏప్రిల్‌లో ఏర్పాటు చేస్తామని పీవీ శతజయంత్యుత్సవ కమిటీ సభ్యుడు మహేశ్‌ బిగాల తెలిపారు. విగ్రహ ప్రతిష్ఠాపనపై సోమవారం అట్లాంటాలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

Published : 07 Dec 2021 05:12 IST

ఈనాడు, హైదరాబాద్‌: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహాన్ని అమెరికాలోని అట్లాంటాలో వచ్చే ఏప్రిల్‌లో ఏర్పాటు చేస్తామని పీవీ శతజయంత్యుత్సవ కమిటీ సభ్యుడు మహేశ్‌ బిగాల తెలిపారు. విగ్రహ ప్రతిష్ఠాపనపై సోమవారం అట్లాంటాలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని