పురపాలక అధికారులకు మంత్రి కేటీఆర్‌ అభినందనలు

బార్సిలోనాలో ఇటీవల జరిగిన ప్రపంచ ఆకర్షణీయ నగరాల కాంగ్రెస్‌లో తెలంగాణ రెండు పడక గదుల పథకానికి పురస్కారం రావడంపై మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తంచేశారు.

Published : 08 Dec 2021 05:53 IST

ఈనాడు, హైదరాబాద్‌: బార్సిలోనాలో ఇటీవల జరిగిన ప్రపంచ ఆకర్షణీయ నగరాల కాంగ్రెస్‌లో తెలంగాణ రెండు పడక గదుల పథకానికి పురస్కారం రావడంపై మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తంచేశారు. పురపాలక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌, ఇతర అధికారులను అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని