కంది.. చూపుల బందీ..!
చిత్రంలో కనిపిస్తున్నది చామంతి పూదోటలా ఉంది కదా.. కానీ అది కంది తోట. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం బైరాంపూర్లో ఓ రైతు అయిదెకరాల్లో కంది పంట సాగు చేస్తున్నారు
చిత్రంలో కనిపిస్తున్నది చామంతి పూదోటలా ఉంది కదా.. కానీ అది కంది తోట. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం బైరాంపూర్లో ఓ రైతు అయిదెకరాల్లో కంది పంట సాగు చేస్తున్నారు. ప్రస్తుతం అది పూతదశలో ఉండడంతో పసుపు వర్ణంలో చూడముచ్చటగా ఉంది. జోగులాంబ అమ్మవారి ఆలయానికి వెళ్లే మార్గంలో ఈ తోట ఉండటంతో భక్తులు అక్కడ ఆగి మరీ సెల్ఫీలు తీసుకుంటున్నారు.
- ఈనాడు, మహబూబ్నగర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్ ఎంపీ
-
కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
-
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి