శ్రీవారి దర్శనానికి టీకా ధ్రువపత్రం తప్పనిసరి

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు రెండు డోసులు టీకా పొందినట్లు ధ్రువపత్రాన్ని లేదంటే 72 గంటల ముందు చేసిన ఆర్టీపీసీఆర్‌ నెగెటివ్‌ రిపోర్టును తీసుకొని రావాలని తితిదే ఒక ప్రకటనలో

Updated : 20 Jan 2022 06:14 IST

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు రెండు డోసులు టీకా పొందినట్లు ధ్రువపత్రాన్ని లేదంటే 72 గంటల ముందు చేసిన ఆర్టీపీసీఆర్‌ నెగెటివ్‌ రిపోర్టును తీసుకొని రావాలని తితిదే ఒక ప్రకటనలో పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని