అపోహ వీడండి.. రెండో డోసూ మేలండి
ఏంటిలా వీరంతా ఒక్కచోట చేరి ఫోన్లలో మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా..! వీరంతా ఆశా కార్యకర్తలు.. వారు మాట్లాడేది.. కరోనా టీకా మొదటి డోసు తీసుకుని, రెండో డోసుపై అలసత్వం చూపేవారితో
ఏంటిలా వీరంతా ఒక్కచోట చేరి ఫోన్లలో మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా..! వీరంతా ఆశా కార్యకర్తలు.. వారు మాట్లాడేది.. కరోనా టీకా మొదటి డోసు తీసుకుని, రెండో డోసుపై అలసత్వం చూపేవారితో.. పలువురు అపోహలతో టీకా రెండో డోసు వేయించుకోవడానికి ముందుకు రావటం లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఆశా కార్యకర్తలను రంగంలోకి దించింది. వారు సదరు వ్యక్తులకు ఫోన్లు చేసి రెండో డోసు ఎందుకు అవసరమో నచ్చజెపుతూ అవగాహన కల్పిస్తున్నారు. ఆదిలాబాద్ శాంతినగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద కనిపించిందీ దృశ్యం.
- ఈనాడు, ఆదిలాబాద్. వైద్య విభాగం, న్యూస్టుడే
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!