ఖమ్మం ఎమ్మెల్సీ తాతా మధు ప్రమాణస్వీకారం
ఖమ్మం స్థానిక సంస్థల నియోజకవర్గ తెరాస ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి ప్రొటెం ఛైర్మన్ అమీనుల్ జాఫ్రీ తన ఛాంబర్లో ఆయనతో ప్రమాణం చేయించారు
ఎమ్మెల్సీగా ప్రమాణం చేస్తున్న తాతా మధుసూదన్
ఈనాడు, హైదరాబాద్: ఖమ్మం స్థానిక సంస్థల నియోజకవర్గ తెరాస ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి ప్రొటెం ఛైర్మన్ అమీనుల్ జాఫ్రీ తన ఛాంబర్లో ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర నేతలు హాజరై ఆయనకు అభినందనలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత