గజ్వేల్లో క్రీడా సముదాయం
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ నియోజకవర్గ కేంద్రం గజ్వేల్లో క్రీడాసముదాయం ఏర్పాటుకు 560/1 సర్వే నంబరులోని 20 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ
20 ఎకరాలు కేటాయిస్తూ ఉత్తర్వులు
ఈనాడు, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ నియోజకవర్గ కేంద్రం గజ్వేల్లో క్రీడాసముదాయం ఏర్పాటుకు 560/1 సర్వే నంబరులోని 20 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. గజ్వేల్లో క్రీడారంగ అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. ఆయన ఆదేశాల మేరకు క్రీడల మంత్రి శ్రీనివాస్గౌడ్ క్రీడాభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేశారు. తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (సాట్స్) ఛైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్రెడ్డి క్రీడా ప్రాంగణానికి అవసరమైన స్థలాన్ని సందర్శించి ప్రభుత్వానికి నివేదించడంతో రెవెన్యూ అధికారులు దాన్ని క్రీడాశాఖకు కేటాయించారు. అక్కడ త్వరలోనే రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచే క్రీడా సముదాయం ఏర్పాటవుతుందని మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు.
.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
-
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్