ఐఏయూఏ సెక్రటరీ జనరల్గా ప్రవీణ్రావు
ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ వి.ప్రవీణ్రావుకు జాతీయ స్థాయిలో మరో గౌరవం దక్కింది. ‘భారత వ్యవసాయ విశ్వవిద్యాలయాల సంఘం’(ఐఏయూఏ)కు
ఈనాడు, హైదరాబాద్: ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ వి.ప్రవీణ్రావుకు జాతీయ స్థాయిలో మరో గౌరవం దక్కింది. ‘భారత వ్యవసాయ విశ్వవిద్యాలయాల సంఘం’(ఐఏయూఏ)కు సెక్రటరీ జనరల్గా ఆయన ఎంపికయ్యారు. విశ్వవిద్యాలయాల్లో పరిశోధన, విద్య, విస్తరణను ప్రోత్సహించటం ఐఏయూఏ ప్రధాన లక్ష్యం. ఈ బాధ్యతను సక్రమంగా నిర్వహించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని ప్రవీణ్రావు అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
-
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ