పిల్లలకు కొవిడ్‌ చికిత్సపై వివరణ ఇవ్వండి: హైకోర్టు

రాష్ట్రంలో కొవిడ్‌ బారిన పడుతున్న పిల్లలకు చికిత్స అందించడానికి చేసిన ఏర్పాట్లు, ఔషధాల పంపిణీ తదితరాలపై ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ హాజరై వివరణ ఇవ్వాలని మంగళవారం హైకోర్టు ఆదేశించింది.

Published : 26 Jan 2022 05:58 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొవిడ్‌ బారిన పడుతున్న పిల్లలకు చికిత్స అందించడానికి చేసిన ఏర్పాట్లు, ఔషధాల పంపిణీ తదితరాలపై ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ హాజరై వివరణ ఇవ్వాలని మంగళవారం హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో జ్వర సర్వే ఆధారంగా కొవిడ్‌ లక్షణాలున్న వారందరికీ ఒకేరకమైన మెడికల్‌ కిట్‌లను పంపిణీ చేయడంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని