‘31 నుంచిపాఠశాలలు తెరవండి’

రాష్ట్రంలో ఈ నెల 31 నుంచి పాఠశాలలను తెరచి ప్రత్యక్ష తరగతుల నిర్వహణకు అనుమతించాలని ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావుకు ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు మంత్రిని కోరారు.

Published : 26 Jan 2022 06:03 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఈ నెల 31 నుంచి పాఠశాలలను తెరచి ప్రత్యక్ష తరగతుల నిర్వహణకు అనుమతించాలని ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావుకు ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు మంత్రిని కోరారు. విద్యా సంవత్సరాన్ని మే 31 వరకు పొడిగించాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని