చలి మళ్లీ వణికిస్తోంది
రాష్ట్రంలో చలి తీవ్రత మళ్లీ అధికమవుతోంది. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. బుధవారం తెల్లవారుజామున అత్యల్పంగా అర్లి(ఆదిలాబాద్ జిల్లా)లో 9.7, ఆదిలాబాద్లో 10.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాత్రిపూట 10 డిగ్రీలలోపు ఉష్ణోగ్రత నమోదవడం
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో చలి తీవ్రత మళ్లీ అధికమవుతోంది. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. బుధవారం తెల్లవారుజామున అత్యల్పంగా అర్లి(ఆదిలాబాద్ జిల్లా)లో 9.7, ఆదిలాబాద్లో 10.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాత్రిపూట 10 డిగ్రీలలోపు ఉష్ణోగ్రత నమోదవడం ఈ నెలలో ఇదే తొలిసారి. తూర్పు, ఈశాన్య భారత ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నందున చలి తీవ్రత పెరిగిందని వాతావరణ కేంద్రం బుధవారం తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.