యూఎస్‌పీసీ ఉద్యమానికి మద్దతు

జీఓ 317 ద్వారా నష్టపోయిన ఉపాధ్యాయులు, ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్‌పీసీ) చేపట్టిన ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ

Published : 29 Jan 2022 04:23 IST

ఈనాడు, హైదరాబాద్‌: జీఓ 317 ద్వారా నష్టపోయిన ఉపాధ్యాయులు, ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్‌పీసీ) చేపట్టిన ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ ఆవరణలో విలేకరులతో మాట్లాడుతూ.. పరస్పర బదిలీలకు అవకాశం ఇవ్వాలని కోరారు. యూఎస్‌పీసీ ఉద్యమానికి తాము కూడా మద్దతిస్తున్నట్లు తెజస అధ్యక్షుడు కోదండరాం ఓ ప్రకటనలో తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని