Gujarat vs Rajasthan: ఈ ఆటగాళ్లంతా ‘తలో లక్ష’ గెలుచుకున్నారు

భారత టీ20 లీగ్‌ ఫైనల్ మ్యాచ్‌ పూర్తయింది. గుజరాత్ విజేతగా నిలిచింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ 130/9 పరుగుల స్వల్ప స్కోరుకే పరిమితం కాగా...

Published : 30 May 2022 13:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత టీ20 లీగ్‌ ఫైనల్ మ్యాచ్‌ పూర్తయింది. గుజరాత్ విజేతగా నిలిచింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ 130/9 పరుగుల స్వల్ప స్కోరుకే పరిమితం కాగా గుజరాత్‌ 18.1 ఓవర్లలో ఆ లక్ష్యాన్ని ఛేదించింది. అయితే, ఈ మ్యాచ్‌లో పలు విభాగాల్లో మేటిగా రాణించిన ఆటగాళ్లకు టోర్నీ స్పాన్సర్లు ఒక్కొక్కరికి లక్ష రూపాయలతో సత్కరించారు. మరి ఎవరెవరు ఏయే విభాగంలో మెరిశారో ఇక్కడ చూద్దాం.

* అత్యధిక ఫోర్లు : జోస్‌ బట్లర్‌ 

* వేగవంతమైన బౌలింగ్‌ : లాకీ ఫెర్గూసన్‌.

* ఫైనల్లో అత్యంత విలువైన ఆటగాడు : హార్దిక్‌ పాండ్య.

* పవర్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది ఫైనల్‌ : ట్రెంట్‌ బౌల్ట్‌.

* సిక్సర్స్‌ అవార్డు : యశస్వి జైశ్వాల్‌.

* గేమ్‌ చేంజర్‌ ఆఫ్‌ ది ఫైనల్‌ : హార్దిక్‌ పాండ్య.

* పంచ్‌ సూపర్‌ స్ట్రైకర్‌ ఆఫ్‌ ది డే : డేవిడ్‌ మిల్లర్‌.









Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని