e-KYC Frauds: ఈ-కేవైసీ మోసాలు.. యూజర్స్కు మొబైల్ నెట్వర్క్లసూచనలు!
ఈ-కేవైసీ, నకిలీ ఎస్సెమ్మెస్ల ద్వారా జరిగే మోసాలు ఎక్కువవుతున్న నేపథ్యంలో నెట్వర్క్ ఆపరేటింగ్ కంపెనీలు వినియోగదారులకు కొన్ని సూచనలు చేశాయి.
ఇంటర్నెట్డెస్క్: ఈ-కేవైసీ (e-KYC), నకిలీ ఎస్సెమ్మెస్ లింక్ ద్వారా జరిగే సైబర్ నేరాల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు తాజా నివేదికల్లో బహిర్గతమయింది. సైబర్ నేరాల గురించి ప్రభుత్వం, ప్రయివేటు రంగ సంస్థలు వినియోగదారులకు అవగాహన కల్పిస్తున్నప్పటికీ కొత్త మార్గాల్లో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. కొద్దిరోజుల్లో న్యూ ఇయర్, సంక్రాంతి పండుగ, రిపబ్లిక్ డే వంటి ప్రత్యేకమైన రోజులు ఉండటంతో ఈ-కేవైసీ, ఆఫర్లు పేరిట వచ్చే ఎస్సెమ్మెస్పట్ల అప్రమత్తంగా ఉండాలని మొబైల్ నెట్వర్క్ ఆపరేటింగ్ కంపెనీలు వినియోగదారులకు సూచించాయి. వాటితోపాటు మరికొన్ని కీలక సూచనలు చేశాయి.
► Read latest Gadgets & Technology News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/09/2023)
-
SAFF U19 Championship: నేపాల్ను ఓడించిన భారత్.. ఫైనల్లో పాకిస్థాన్తో ఢీ
-
Intresting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Jawan: ‘జవాన్’ ఆఫర్.. ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ.. ఆ మూడు రోజులే!
-
Pakistan-New Zealand: హైదరాబాద్ చేరుకున్న పాకిస్థాన్, న్యూజిలాండ్ క్రికెట్ జట్లు
-
Amaravati: ఏపీ సచివాలయంలో 50 మంది అసిస్టెంట్ సెక్రటరీలకు రివర్షన్