Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కరోనా బారిన పడ్డారు.

Published : 20 Jan 2022 14:27 IST

హైదరాబాద్‌: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కరోనా బారిన పడ్డారు. తనకు కొవిడ్ స్వల్ప లక్షణాలు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. హోం క్వారంటైన్‌లో చికిత్స తీసుకుంటున్నట్లు కిషన్‌రెడ్డి ట్వీట్‌ చేశారు. ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని