నెలాఖరు వరకు 55 ప్యాసింజర్ రైళ్ల రద్దు
దక్షిణమధ్య రైల్వే 55 ప్యాసింజర్ రైళ్ల్లను రెండోసారి రద్దు చేసింది. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోమవారం ప్రకటించింది. ఈనెల 21 నుంచి 24 వరకు నాలుగురోజుల పాటు రద్దు
ఈనాడు, హైదరాబాద్ : దక్షిణమధ్య రైల్వే 55 ప్యాసింజర్ రైళ్ల్లను రెండోసారి రద్దు చేసింది. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోమవారం ప్రకటించింది. ఈనెల 21 నుంచి 24 వరకు నాలుగురోజుల పాటు రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజాగా వీటిని జనవరి 31 వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. హైదరాబాద్లోని 38 ఎంఎంటీఎస్ సర్వీసుల రద్దునూ కొనసాగించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ధోనీ ఆటే స్ఫూర్తి.. లేటుగా బ్యాటింగ్కు రావడానికి కారణముంది: ఫ్లెమింగ్
-
నిరంతరం రాష్ట్రం గురించి ఆలోచించే నేత చంద్రబాబు : పవన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మారిన లోగో రంగు.. వివాదంలో దూరదర్శన్
-
ఆ ముగ్గురిని చూస్తే ముచ్చటేసింది.. రోహిత్ ఈజ్ బ్యాక్: హర్భజన్
-
దుర్గారావును చూపించాలంటూ ఆందోళన.. సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత