Singareni: సింగరేణిని కేంద్రం అమ్మేయాలనుకుంటోంది!: కొప్పుల ఈశ్వర్
సింగరేణి సంస్థను ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రం యత్నిస్తోందని తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేందుకు కేంద్రం సమాయత్తమవుతోందన్నారు. తెలంగాణ భవన్లో మంత్రి మాట్లాడుతూ..
హైదరాబాద్ : సింగరేణి సంస్థను ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రం యత్నిస్తోందని తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేందుకు కేంద్రం సమాయత్తమవుతోందన్నారు. తెలంగాణ భవన్లో మంత్రి మాట్లాడుతూ.. కొత్త చట్టాలను తీసుకొచ్చి బలవంతంగా సంస్థలపై కేంద్రం రుద్దుతోందని విమర్శించారు. లాభాల్లో ఉన్న సంస్థలను నష్టాల్లో నడుస్తున్నట్లు చూపిస్తున్నారని ఆరోపించారు. సింగరేణిలో రాష్ట్రానికి 51శాతం, కేంద్రానికి 49శాతం వాటలు ఉన్నప్పటికీ అధికారంలో ఉన్నమన్న అహంకారంతో సంస్థ హక్కులను ఎన్డీయే ప్రభుత్వం కాలరాస్తోందని కొప్పుల విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!