రేపు ఇంటర్‌ ఫలితాలు

ఇంటర్‌మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరపరీక్షల ఫలితాలు మంగళవారం ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. ఈ మేరకు ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ ఆదివారం

Published : 27 Jun 2022 03:48 IST

 బోర్డు కార్యదర్శి వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: ఇంటర్‌మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరపరీక్షల ఫలితాలు మంగళవారం ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. ఈ మేరకు ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ ఆదివారం ఓ ప్రకటన జారీ చేశారు. ఇంటర్‌బోర్డు కార్యాలయంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేస్తారని ఆయన తెలిపారు. ఫలితాలు ‌www.eenadu.net,tsbie.cgg.gov.in, results.cgg.gov.in,examresults.ts.nic.in  తదితర వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంటాయి. దాదాపు 9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని