సీజేఐ, న్యాయమూర్తులకు సుప్రీంకోర్టు న్యాయవాదుల సన్మానం

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణతో పాటు ప్రస్తుతం సుప్రీంకోర్టులో సేవలందిస్తున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన న్యాయమూర్తులను అక్కడ ప్రాక్టీస్‌ చేస్తున్న తెలుగు న్యాయవాదులు

Published : 02 Dec 2021 04:52 IST

సన్మాన కార్యక్రమంలో న్యాయమూర్తులు జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌రెడ్డి, జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ లావు నాగేశ్వరరావు 

ఈనాడు, దిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణతో పాటు ప్రస్తుతం సుప్రీంకోర్టులో సేవలందిస్తున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన న్యాయమూర్తులను అక్కడ ప్రాక్టీస్‌ చేస్తున్న తెలుగు న్యాయవాదులు బుధవారం సన్మానించారు. సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ పీఎస్‌ నరసింహలతో పాటు జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌రెడ్డిల గౌరవార్థం అడ్వొకేట్‌ ఆన్‌ రికార్డ్స్‌, సీనియర్‌ న్యాయవాదులు ఈ కార్యక్రమం ఏర్పాటుచేశారు.  సుమారు వందమంది తెలుగు న్యాయవాదులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

కార్యక్రమానికి హాజరైన న్యాయవాదులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని