నిరుద్యోగుల ఆత్మహత్యలు ప్రభుత్వం చేసిన హత్యలే: తెదేపా

రాష్ట్రంలో నిరుద్యోగుల  ఆత్మహత్యలన్నీ ప్రభుత్వం చేసిన హత్యలుగానే పరిగణించాల్సి ఉంటుందని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదయ్య ఒక ప్రకటనలో అన్నారు.

Published : 29 Jan 2022 04:06 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో నిరుద్యోగుల  ఆత్మహత్యలన్నీ ప్రభుత్వం చేసిన హత్యలుగానే పరిగణించాల్సి ఉంటుందని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదయ్య ఒక ప్రకటనలో అన్నారు. మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన సాగర్‌ ఆత్మహత్యకు సీఎం కేసీఆర్‌ బాధ్యత వహించాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని