నిరంజన్రెడ్డికి బీఫారం
ఏపీ నుంచి రాజ్యసభకు వైకాపా అభ్యర్థిగా ఎంపికైన ఎస్.నిరంజన్రెడ్డి గురువారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ను కలిశారు. తనకు రాజ్యసభ టికెట్ను కేటాయించినందుకు కృతజ్ఞతలు
ఈనాడు, అమరావతి: ఏపీ నుంచి రాజ్యసభకు వైకాపా అభ్యర్థిగా ఎంపికైన ఎస్.నిరంజన్రెడ్డి గురువారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ను కలిశారు. తనకు రాజ్యసభ టికెట్ను కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. నామినేషన్ దాఖలు చేసేందుకు పార్టీ బీఫారాన్ని ఈ సందర్భంగా సీఎం జగన్ నిరంజన్రెడ్డికి అందజేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈ బర్త్డే ఎంతో స్పెషల్.. వారి నుంచే నాకు ఫస్ట్ విషెస్: సచిన్
-
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ
-
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
-
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
నాలుగో రోజూ లాభాల్లో.. 22,400 ఎగువన నిఫ్టీ