సుబ్రహ్మణ్యం మృతిపై తెదేపా నిజనిర్ధారణ కమిటీ
వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ పూర్వ డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతిపై తెదేపా అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ రాష్ట్ర
ఈనాడు డిజిటల్, అమరావతి: వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ పూర్వ డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతిపై తెదేపా అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. శనివారం ఈ కమిటీ కాకినాడలో పర్యటిస్తుందని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి
-
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
-
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం