సుబ్రహ్మణ్యం మృతిపై తెదేపా నిజనిర్ధారణ కమిటీ

వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌ పూర్వ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం మృతిపై తెదేపా అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ రాష్ట్ర

Published : 21 May 2022 05:09 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌ పూర్వ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం మృతిపై తెదేపా అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. శనివారం ఈ కమిటీ కాకినాడలో పర్యటిస్తుందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని