రెండు రాజ్యసభ స్థానాల ఎన్నికకు నోటిఫికేషన్
తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ స్థానాల ఎన్నికలకు మంగళవారం నోటిఫికేషన్ జారీ అయింది. కెప్టెన్ లక్ష్మీకాంతారావు, డి.శ్రీనివాస్ల పదవీకాలం జూన్లో ముగియనుండటంతో.. ఈ ఎన్నిక జరగనుంది. మంగళవారం నుంచి 31వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.
నేడు నామినేషన్ వేయనున్న పార్థసారథిరెడ్డి, దామోదర్రావు
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ స్థానాల ఎన్నికలకు మంగళవారం నోటిఫికేషన్ జారీ అయింది. కెప్టెన్ లక్ష్మీకాంతారావు, డి.శ్రీనివాస్ల పదవీకాలం జూన్లో ముగియనుండటంతో.. ఈ ఎన్నిక జరగనుంది. మంగళవారం నుంచి 31వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. జూన్ 10న పోలింగ్ జరగనుంది. ఈ రెండు స్థానాలకు తమ పార్టీ అభ్యర్థులుగా హెటిరో అధినేత పార్థసారథిరెడ్డి, నమస్తే తెలంగాణ సీఎండీ దామోదరరావు పేర్లను తెరాస అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించారు. బుధవారం ఉదయం 11 గంటలకు వీరిద్దరూ నామినేషన్ వేయనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
-
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్కు వాటా
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్ ఎంపీ
-
కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి