వద్దిరాజు రవిచంద్ర ఎన్నికపై గెజిట్‌ జారీ

తెరాస నుంచి రాజ్యసభ సభ్యునిగా వద్దిరాజు రవిచంద్ర ఎన్నికపై రాజ్యసభ గురువారం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నెల 23న ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే.

Published : 27 May 2022 05:07 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెరాస నుంచి రాజ్యసభ సభ్యునిగా వద్దిరాజు రవిచంద్ర ఎన్నికపై రాజ్యసభ గురువారం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నెల 23న ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా రాజ్యసభ నోటిఫికేషన్‌ను ఇచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు