సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం విఫలం
ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ విమర్శించారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా గురువారం ఆయన మహబూబాబాద్
బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్
నెల్లికుదురు, న్యూస్టుడే: ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ విమర్శించారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా గురువారం ఆయన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని బ్రాహ్మణకొత్తపల్లి, నెల్లికుదురు, రావిరాల, మదనతుర్తి గ్రామాల్లో పర్యటించారు. ఉపాధి హామీ పథకంలో క్షేత్ర సహాయకులు లేని కారణంగా కూలీలకు సకాలంలో వేతనాలు అందడం లేదన్నారు. రూ.16 వేల కోట్లు ఖర్చు చేసి రెండు పడక గదుల ఇళ్లు నిర్మించామని ప్రభుత్వం చేస్తున్న ప్రచారంలో నిజం లేదని, దీనిపై శ్వేత పత్రం విడుదల చేయాలని ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
-
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!