బాలీవుడ్‌ నటి కంగనాపై కేసు నమోదు చేయండి

భారత స్వాతంత్య్ర ఉద్యమంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌పై కేసు నమోదుకు నాంపల్లి కోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు, భారతీయుల

Published : 27 Nov 2021 04:06 IST

సైఫాబాద్‌ పోలీసులకు నాంపల్లి కోర్టు ఆదేశం

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: భారత స్వాతంత్య్ర ఉద్యమంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌పై కేసు నమోదుకు నాంపల్లి కోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు, భారతీయుల మనోభావాలు దెబ్బతినేలా కంగనా వ్యాఖ్యలు ఉన్నాయంటూ న్యాయవాది కె.కొమిరెడ్డి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఆమె వ్యాఖ్యలపై దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలంటూ సైఫాబాద్‌ పోలీసులను ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని