దండ కాదు.. మొలకల ధాన్యం!
ఈ వ్యక్తి చేతిలో కనిపిస్తున్నది మాల అనుకుంటే మీరు పొరపడినట్లే.. అదంతా వరి ధాన్యం. రైతులు అమ్మకానికి తీసుకొస్తున్న వరి ధాన్యం వర్షాలకు తడుస్తుండటంతో మొలకలు వస్తున్నాయి
ఈ వ్యక్తి చేతిలో కనిపిస్తున్నది మాల అనుకుంటే మీరు పొరపడినట్లే.. అదంతా వరి ధాన్యం. రైతులు అమ్మకానికి తీసుకొస్తున్న వరి ధాన్యం వర్షాలకు తడుస్తుండటంతో మొలకలు వస్తున్నాయి. మొలకలు వచ్చిన ధాన్యాన్ని ఓ రైతు ఆరబోస్తుండగా ఇలా మాలలా కనిపిస్తోంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిరాల పరిధిలోని అవుటర్ రింగు రోడ్డు వద్ద కనిపించింది ఈ దృశ్యం.
-ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 100 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!