హైదరాబాద్‌కు ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌

రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆదివారం రాత్రి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ వెళ్లారు. కొవిడ్‌ అనంతర(పోస్ట్‌ కొవిడ్‌) లక్షణాలు కనిపించడంతో చికిత్స నిమిత్తం ఆయనను తీసుకెళ్లినట్లు తెలిసింది.

Published : 29 Nov 2021 04:25 IST

కొవిడ్‌ అనంతర లక్షణాలు కనిపించడంతో

ఈనాడు, అమరావతి: రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆదివారం రాత్రి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ వెళ్లారు. కొవిడ్‌ అనంతర(పోస్ట్‌ కొవిడ్‌) లక్షణాలు కనిపించడంతో చికిత్స నిమిత్తం ఆయనను తీసుకెళ్లినట్లు తెలిసింది. ఇటీవల ఆయనకు కరోనా సోకడంతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుని తిరిగొచ్చారు. మళ్లీ చికిత్స కోసం అక్కడికే వెళ్లినట్లు తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని