రాష్ట్రంలో చలి పంజా

రాష్ట్రంలో చలిపులి పంజా విసురుతోంది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో చలి తీవ్రత పెరుగుతోంది. ఆదివారం తెల్లవారుజామున రాష్ట్రంలోకెల్లా అత్యల్పంగా కోహీర్‌(సంగారెడ్డి జిల్లా)లో 10.9, బేల(ఆదిలాబాద్‌)లో

Published : 29 Nov 2021 04:45 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో చలిపులి పంజా విసురుతోంది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో చలి తీవ్రత పెరుగుతోంది. ఆదివారం తెల్లవారుజామున రాష్ట్రంలోకెల్లా అత్యల్పంగా కోహీర్‌(సంగారెడ్డి జిల్లా)లో 10.9, బేల(ఆదిలాబాద్‌)లో 11.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.  ఉదయం పూట కొన్ని ప్రాంతాల్లో పొగమంచు కురుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని