రాష్ట్రంలో కొత్తగా 135 కేసులు

రాష్ట్రంలో కొత్తగా 135 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసులు 6,75,614కు చేరుకున్నాయి. కొవిడ్‌తో మరొకరు మరణించడంతో.. మొత్తం మృతుల సంఖ్య 3,989కి పెరిగింది. వైరస్‌తో చికిత్స పొంది

Published : 29 Nov 2021 04:45 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 135 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసులు 6,75,614కు చేరుకున్నాయి. కొవిడ్‌తో మరొకరు మరణించడంతో.. మొత్తం మృతుల సంఖ్య 3,989కి పెరిగింది. వైరస్‌తో చికిత్స పొంది తాజాగా 144 మంది కోలుకున్నారు. దీంతో కలిపి మొత్తం కోలుకున్న వారి సంఖ్య 6,68,090కు చేరుకుంది.  

ఏపీలో కొవిడ్‌తో ఆరుగురి మృతి

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో కొవిడ్‌తో ఆరుగురు మృతి చెందారు. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల మధ్య మొత్తం 27,657 నమూనాలను పరీక్షించగా.. 178 మందికి కొవిడ్‌ సోకినట్లు తేలింది.  గుంటూరులో ఇద్దరు, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ఆరుగురు కరోనా కారణంగా మృతిచెందారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు