పీఆర్‌టీయూ తెలంగాణలో టీశాట్‌ విలీనం

తెలంగాణ స్టేట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ టీచర్స్‌(టీశాట్‌) పీఆర్‌టీయూ తెలంగాణలో విలీనమైంది. టీశాట్‌ను విలీనం చేస్తూ తీసుకున్న తీర్మాన పత్రాన్ని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్‌ అబ్దుల్లా, ప్రధాన కార్యదర్శి గంగ కాశీనాథ్‌

Published : 29 Nov 2021 04:45 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ స్టేట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ టీచర్స్‌(టీశాట్‌) పీఆర్‌టీయూ తెలంగాణలో విలీనమైంది. టీశాట్‌ను విలీనం చేస్తూ తీసుకున్న తీర్మాన పత్రాన్ని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్‌ అబ్దుల్లా, ప్రధాన కార్యదర్శి గంగ కాశీనాథ్‌ తదితరులు ఆదివారం పీఆర్‌టీయూ తెలంగాణ అధ్యక్షుడు మారెడ్డి అంజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి చెన్నయ్యలకు అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు