ఎమ్మార్ కేసులో నిందితులకు వారంట్లు
ఎమ్మార్ కేసులో నిందితులైన కోనేరు ప్రదీప్, విజయరాఘవ్, శ్రీకాంత్ జోషిలకు హైదరాబాద్లోని సీబీఐ కోర్టు బుధవారం నాన్ బెయిలబుల్ వారంట్లు జారీచేసింది. సీబీఐతోపాటు ఈడీ కేసుల్లో విజయ్రాఘవ్, శ్రీకాంత్ జోషి, వారి తరఫున
ఈనాడు, హైదరాబాద్: ఎమ్మార్ కేసులో నిందితులైన కోనేరు ప్రదీప్, విజయరాఘవ్, శ్రీకాంత్ జోషిలకు హైదరాబాద్లోని సీబీఐ కోర్టు బుధవారం నాన్ బెయిలబుల్ వారంట్లు జారీచేసింది. సీబీఐతోపాటు ఈడీ కేసుల్లో విజయ్రాఘవ్, శ్రీకాంత్ జోషి, వారి తరఫున ఎవరూ హాజరు కాకపోవడంతో వారంట్లు జారీచేసింది. ఈడీ కేసులో కోనేరు ప్రదీప్ తరఫున న్యాయవాది హాజరు మినహాయింపు కోరుతూ పిటిషన్ దాఖలు చేసినా, సంతకం చేయకపోవడంతో కోర్టు వారంటు జారీచేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్