బొల్లారంలో 20 నుంచి 24 వరకు రాష్ట్రపతి విడిది

రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ శీతాకాల విడిది పర్యటన ఖరారైంది. ఈ నెల 20 నుంచి 24 వరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆయన విడిది చేయనున్నారు. ఒమిక్రాన్‌ కేసుల ఉద్ధృతి ఆధారంగా షెడ్యూల్‌లో

Published : 03 Dec 2021 05:45 IST

బొల్లారం, న్యూస్‌టుడే: రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ శీతాకాల విడిది పర్యటన ఖరారైంది. ఈ నెల 20 నుంచి 24 వరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆయన విడిది చేయనున్నారు. ఒమిక్రాన్‌ కేసుల ఉద్ధృతి ఆధారంగా షెడ్యూల్‌లో మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు నిలయంలోని అధికార వర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని