ఈ ఏడాది డిగ్రీలో చేరింది 2.49 లక్షల మంది
రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం(2021-21)లో దోస్త్తో పాటు ఇతర డిగ్రీ కళాశాలల్లో మొత్తం 2,49,266 మంది వివిధ కోర్సుల్లో ప్రవేశాలు పొందారు. అధికారులు గురువారం డిగ్రీ ప్రవేశాల వివరాలను విడుదల చేశారు.
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం(2021-21)లో దోస్త్తో పాటు ఇతర డిగ్రీ కళాశాలల్లో మొత్తం 2,49,266 మంది వివిధ కోర్సుల్లో ప్రవేశాలు పొందారు. అధికారులు గురువారం డిగ్రీ ప్రవేశాల వివరాలను విడుదల చేశారు. ఈసారి దోస్త్ పరిధిలోని 962 కళాశాలల్లో 2,26,403 మంది ప్రవేశం పొందారు. 53 రెసిడెన్షియల్ కళాశాలల్లో 10,064 మంది నాన్ దోస్త్తో పాటు ఇతర మైనారిటీ కళాశాలల్లో 13,614 మంది చేరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం