పింఛన్లకు రూ.53 కోట్లు

రాష్ట్రంలో వృద్ధాప్య పింఛన్ల కోసం కేంద్ర ప్రభుత్వ సామాజిక సహాయ కార్యక్రమం కింద ప్రభుత్వం రూ.53.75 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్‌శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా

Published : 03 Dec 2021 05:45 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో వృద్ధాప్య పింఛన్ల కోసం కేంద్ర ప్రభుత్వ సామాజిక సహాయ కార్యక్రమం కింద ప్రభుత్వం రూ.53.75 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్‌శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని