పైరును చూసి గుండె తరుక్కుపోయింది
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం కొత్త అంజనాపురానికి చెందిన రైతు సామినేని రామారావు గురువారం తన ఆరెకరాల మిరప తోటను ట్రాక్టర్తో దున్నించారు. ఇప్పటివరకు రూ.10 లక్షల పెట్టుబడి పెట్టానని..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం కొత్త అంజనాపురానికి చెందిన రైతు సామినేని రామారావు గురువారం తన ఆరెకరాల మిరప తోటను ట్రాక్టర్తో దున్నించారు. ఇప్పటివరకు రూ.10 లక్షల పెట్టుబడి పెట్టానని.. మొక్కలు వేసి రెండు నెలలు దాటినా పూత, కాత లేదని వాపోయారు. పైరు చూసినప్పుడల్లా గుండె తరుక్కుపోతోందని.. మనోవేదనతో ఏం జరుగుతుందోనన్న భయంతో తోట తొలగించానని ఆవేదన చెందారు.
-న్యూస్టుడే, సుజాతనగర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!