ముందుంది ముప్పు.. యంత్రాంగానికి ఏదీ కనువిప్పు?
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ ముప్పు మరోసారి వణికిస్తోంది. మహమ్మారి సోకకుండా మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని నిపుణులు
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ ముప్పు మరోసారి వణికిస్తోంది. మహమ్మారి సోకకుండా మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని నిపుణులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నారు. కానీ సూర్యాపేట జల్లా ఇమాంపేట ఆదర్శ పాఠశాల వరకు అధికారులు రవాణా సౌకర్యం కల్పించకపోవడంతో విద్యార్థులు ఒకే బస్సులో ఇలా కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు.
- ఈనాడు, సూర్యాపేట
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్