పరిషత్లకు రూ.250 కోట్ల గ్రాంటు విడుదల
రాష్ట్రంలోని జిల్లా, మండల పరిషత్లకు ప్రభుత్వం రూ.250 కోట్ల గ్రాంటు విడుదల చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ కమిషనర్ డాక్టర్ ఎ.శరత్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా పరిషత్లకు రూ.125,87,50,500
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని జిల్లా, మండల పరిషత్లకు ప్రభుత్వం రూ.250 కోట్ల గ్రాంటు విడుదల చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ కమిషనర్ డాక్టర్ ఎ.శరత్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా పరిషత్లకు రూ.125,87,50,500, మండల పరిషత్లకు రూ.124,12,49,500 నిధులు విడుదలయ్యాయి. ఇందులో ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ.38,62,50,000, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ.22,70,00,000 నిధులు ఉన్నాయి. నిధులను విడుదల చేయడంపై సీఎం కేసీఆర్తోపాటు మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్రావులకు తెరాస స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డిలు కృతజ్ఞతలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
-
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు