పొట్టి చెట్టు.. బుట్టెడు కాయలు

విశాఖపట్నంలో నిర్వహించిన ఆర్గానిక్‌ మేళాలో ప్రదర్శనకు ఉంచిన బోన్సాయ్‌ కమలాఫలం మొక్క సందర్శకుల్ని

Published : 06 Dec 2021 05:22 IST

విశాఖపట్నంలో నిర్వహించిన ఆర్గానిక్‌ మేళాలో ప్రదర్శనకు ఉంచిన బోన్సాయ్‌ కమలాఫలం మొక్క సందర్శకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. మూడేళ్ల వయసున్న ఈ మొక్క సుమారు 30 ఫలాలకు పైగా కాసి అబ్బురపరిచింది. దీని ధర సుమారు రూ.6 వేలని నర్సరీ నిర్వాహకులు తెలిపారు.

- ఈనాడు, విశాఖపట్నం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని